ఆ కిరాతకుడు దొరికాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే రామ్ కుమార్ ఆమె మీద మొజు పెంచుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో రామ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు […]