మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో `ఆర్సీ15` షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాంగ్ లో చరణ్, కియారాలపై ఓ డ్యూయెట్ సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణలో […]