రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. గిరిజనుల జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా చేశారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ రకుల్ స్పెషల్ ఎట్రాక్షన్గా […]