rajinikanth

భారీ విరాళం అందించిన తలైవా..?

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాలు అస్త‌వ్య‌స్తంగా మారిపోతున్నాయి. ఇక దినసరి కూలీలు, పేద‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ప్రజలకు అండగా నిలిచేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. అయితే ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ. 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు, సౌంద‌ర్య […]