ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ ర‌జ‌నీ.. అజెండా ఒక్క‌టే!!

ప‌వ‌న్‌.. ర‌జ‌నీ.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డంతోపాటు 2019లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెడ‌తాన‌ని చెప్పాడు. అంతేకాదు, తాను, త‌న పార్టీ పుట్టింది ప్ర‌శ్నించ‌డానికేన‌ని వెల్ల‌డించాడు. ఇక‌, త‌మిళ‌నాట‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీ కూడా పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వ‌స్తున్నాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్ద‌రూ భాష‌ల […]