దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలని, దీనికి తమిళనాడు నుంచే ప్రారంభించాలని ఆశ పెట్టుకున్నబీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత.. ఎలాగైనా తమిళనాడుపై పట్టు సాధించాలని చూస్తున్న కాషాయ దళానికి షాక్ ఎదురైంది. ఆర్ కే నగర్లో ఎలాగైనా బలం లేకపోయినా, సూపర్ స్టార్ ఇమేజ్తో నెట్టుకురావాలని చూస్తున్న బీజేపీ నేతల ఆశలు గల్లంతయ్యాయి! చివరికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా బీజేపీకి షాక్ ఇచ్చాడు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని స్పష్టంచేశాడు. దీంతో […]