తమిళనాడు రాజకీయాలు దాదాపు ఇప్పుడు స్తబ్దతలో ఉన్నాయి. మాజీ సీఎం జయ లలిత మృతి. ఆమె స్థానంలో ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వం.. గద్దెనెక్కడం.. తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వం ఆశించినంత దూకుడుగా పాలనను ప్రారంభించలేకపోవడం, ప్రస్తుతం కూడా ఆయన ఆశించిన విధంగా పాలన చేయలేకపోతుండడంపై సర్వత్రా చర్చనడుస్తోంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో జయ అంత సమర్ధంగా పాలన సాగడం లేదనే అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన టైంలో సరైన నేత అన్నట్టుగా తమిళ […]