ఐపీఎల్ 14వ సీజన్ మొదటి మ్యాచ్ లోనే ఓటమి పాలయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇదే కాకుండా ఆ టీమ్ కెప్టెన్ అయిన ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఎమ్మెస్ ధోనీకి ఈ జరిమానా విధించారు. దీనిని తన మొదటి నేరంగా పరిగణించి జరిమానాతో వదిలి పెట్టారు. ఈ మ్యాచ్లో ధోనీ డకౌటైన సంగతి అందరికి తెలిసిందే. 2015 తర్వాత చెన్నై టీమ్ […]