తరతరాలు చెప్పుకొనేలా.. తరతరాలు నిలిచిపోయేలా .. రాజధానిని నిర్మిస్తున్నాం. దీనికోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. ఇది అమరావతి రాజధాని గురించి సీఎం చంద్రబాబు ప్రకటన. దీనిలో భాగంగా ముందు సచివాలయం, తర్వాత అసెంబ్లీని తాత్కాలిక ప్రాదిపదికన(తాత్కాలికం ఎందుకని విపక్షం ప్రశ్నించగానే.. కాదు కాదు… ఇవి శాశ్వత నిర్మాణాలు అని చెప్పుకొచ్చారు.) నిర్మించిన ఈ భవనాలకు వేల కోట్ల రూపాయల సొమ్మును ధారా దత్తం చేశారు. షాపోర్ జీ, పల్లోంజీ లకు దీని బాధ్యతలు అప్పగించారు. ఇక, ప్రభుత్వ […]