కాంగ్రెస్ గుంటూరు స‌భ‌పై.. ప‌త్రిక‌ల రాత‌లు అదిరాయి! 

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్ప‌డం..చూసింది చూసిన‌ట్టు వివ‌రించ‌డం జ‌ర్న‌లిజం ల‌క్ష‌ణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాల‌నుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియ‌ల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి ఏం జ‌రిగినా.. జ‌రింది జ‌రిగిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే ప‌త్రిక‌ల విధి!! ఇది కొన్ని ద‌శాబ్దాల కింద‌టి మాట‌! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్త‌ను ప్ర‌చురించినా.. దానిలో త‌మ ప్ర‌యోజనం, త‌మ వ‌ర్గం ప్ర‌యోజ‌నం, త‌మ‌పార్టీ అజెండా ప్ర‌యోజ‌నం ఇవే చూసుకుంటున్నాయి ప‌త్రిక‌లు! ఇప్ప‌డు […]