తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ లీడర్ అయిన జానారెడ్డి ఇప్పుడు తన శిష్యుడుపైనే కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారట. తాను ఎంతో నమ్మి టిక్కెట్ ఇప్పిస్తే గెలిచాక తనకు పంగనామాలు పెట్టి తన శత్రువులతో కలిసి టీఆర్ఎస్లో చేర్చడాన్ని జానా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో ఇప్పుడు తనను మోసం చేసిన తన శిష్యుడును ఎలాగైనా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో […]