రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?

న‌ర్సాపురం ఎంపీ రఘురామ‌కృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిష‌న్‌ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన‌ హైకోర్టు పూర్తి వాద‌న‌లు విన్నాక.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని రఘురామ‌కృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని సూచించింది. ఈ క్ర‌మంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామ‌కృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం […]