నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వర్గానికి ఎక్కడాలేని ఉలుకొచ్చేస్తోందట! అక్కడి వార్తలను కవర్ చేయడం, ప్రసారం చేయడంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్యవహరిస్తోందట. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు కథనాలు ప్లే చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ భూమా నాగిరెడ్డి మరణంతో ఎన్నికలు రావడం, వైసీపీ కూడా బరిలో నిలబడడంతో టీడీపీని సమర్ధించే ఏబీఎన్ చానెల్కు ఒక్కసారిగా టెన్షన్తో కూడిన […]