రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో రాధేశ్యామ్ ఒకటి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్తో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ […]