రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కడబుతుండడంతో.. మళ్లీ ఈ మూవీ […]