పశ్చిమగోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. ఈ కంచుకోటలో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆసక్తికర ఫైటింగ్ జరుగుతోంది. ఇది పైకి పెద్దగా కనిపించకపోయినా ఈ ఎంపీ సీటుపై కన్నేసిన ఓ యంగ్ లీడర్ తెరవెనక ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద రహిత రాజకీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్యక్తి. తన ఫ్యామిలీకి కాంగ్రెస్తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వచ్చారు. […]