ఇప్పుడు కరోనా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అయినా ఇలాంటి క్లిష్ట సమయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు ఇంగ్లండ్ బయలు దేరింది. మన దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని ఐపీఎల్ను రద్దు చేసిన బీసీసీఐ.. ఇంగ్లండ్లో కేసులు తక్కువగా ఉండటంతో ఈ టోర్నీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆటగాళ్లు తమ భార్యలతో కలిసి ఇంగ్లండ్కు వెళ్లారు. కానీ అక్కడ మనవాళ్లకు కఠిన కరోనా నిబంధనలు […]