ఏపీలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల. ఇక్కడకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారిని దర్శిస్తారు. అన్య మతస్తులకు, అన్య మత ప్రచారాలకు ఈ ఆలయం ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం ఇవ్వదు. ఇక, అన్య మతస్తులు ఆలయంలోకి ప్రవేశించాలంటే.. తాము హిందూ ధర్మాన్ని నమ్ముతున్నామని, హిందూ ఆచారాల పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీటీడీ చైర్మన్గా మైదకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్కు […]