`పుష్ప 2`కు బ‌న్నీ డెడ్ లైన్‌.. సుకుమార్ గ్రీన్ సిగ్న‌ల్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన […]

`పుష్ప 2` మ‌రింత ఆల‌స్యం.. కార‌ణం బన్నీనే అట‌?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక‌ మందన్నా హీరోయిన్ గా నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై ఘ‌న విజయం సాధించింది. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా […]