పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` ఒకటి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో అశ్వని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి అగ్ర తారలు భాగం కావడంతో.. నేషనల్ వైడ్ గా ఈ మూవీపై మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఎప్పుడైతే […]