తీవ్ర విషాదంలో `వారసుడు` టీమ్‌.. విడుద‌ల‌కు ముందు బిగ్ షాక్‌!

ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న పెద్ద చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజ‌య్ ద‌ళ‌ప‌తి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.   అయితే విడుదలకు ముందు వారసుడు టీమ్ కు బిగ్‌ షాక్ తగిలింది. తాజాగా వారసుడు చిత్రానికి వ‌ర్క్ చేసిన ప్రముఖ ఆర్ట్ […]