దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. మరోవైపు ఆక్సిజన్, టీకాల కొరత నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేట్ దవాఖానాలు దోపిడీకి తెగబడుతున్నాయి. వందల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు హాస్పిటళ్లలకు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేరకు […]