మోదీ దీపావళి బహుమతి : రైతులకు ఏడాదికి ఇకపై రూ.12 వేల సాయం..!

కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి రూ. ఆరు వేల సహాయాన్ని రైతులకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులకు అందజేసే సాగు సాయాన్ని రెండింతలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం రైతులకు సాగులో పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000 అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 12000 చేసి రైతులకు అందజేసేందుకు ప్రభుత్వం […]