అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర శివసేన నేత ఆనందరావు ఆద్సుల్ నవనీత్ కౌర్ పై బాంబే హైకోర్టులో ఆమె కుల ధృవీకరణ పత్రాలు నకిలీవి ఎన్నికల్లో సమర్పించిందని ఫిర్యాదుపైచేశారు. దీంతో బాంబే హైకోర్టు ఈ మేరకు విచారణ చేసి షాకింగ్ తీర్పు వెల్లడించింది. బాంబే హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ నవనీత్ కౌర్కు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఆమె తన కుల సర్టిఫికెట్లు నకిలీవి కావని, […]