వైసీపీ ప్లీన‌రీ ప్లాపా..హిట్టా..యావ‌రేజా..!

స్త‌బ్దుగా ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజ‌మై ఉన్న క్యాడ‌ర్‌లో `న‌వ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీన‌రీ వేదిక‌గా అధ్య‌క్షుడు జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు స‌మ‌ర‌శంఖం పూరించాడు. ఎన్నిక‌ల హామీలు రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టిస్తూ.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్లీన‌రీ సూప‌ర్ హిట్ అయింద‌ని కార్య‌క‌ర్త‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇది కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డానికేన‌ని, ఇది అట్ట‌ర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీన‌రీ మాత్రం యావ‌రేజ్ అని విశ్లేష‌కులు అంచ‌నా […]