పశ్చిమలోనాయకులు మధ్య వర్గ పోరు.. ప్రమాదపు అంచులో టీడీపీ

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ప‌రిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోట‌గా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మ‌ట్టికొట్టుకు పోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక‌లో తెలుగు త‌మ్ముళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, త‌మ్ముళ్ల మ‌ధ్య కుమ్ములాట‌ల‌తోనే కాలం గ‌డిచిపోతోంది. మాజీ మంత్రి పీత‌ల సుజాత కేంద్రంగా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు […]

ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఇన్ ఎవరు..? అవుట్ ఎవరు..?

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మైంది. ముహూర్తం ఇంకా నిర్ణ‌యించ‌న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు ఈ విష‌యంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంతేకాదు, సీఎం త‌న‌ త‌న‌యుడు లోకేష్ బాబుని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మీదే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. కొన్ని వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు సీఎం గ‌త ఏడాది నిర్వ‌హించిన ఇంటిలిజెన్స్ స‌ర్వేలో ఆశించిన మార్కులు రాని మంత్రుల‌కు ఈ ప్ర‌క్షాళ‌న‌లో మంగ‌ళం పాడ‌తార‌ని తెలిసింది. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ప్రభుత్వం […]