తమిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(తమిళంలో జగమే తందిరమ్). కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించగా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. విడుదలైన […]