భూకబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ వద్ద నుంచి వైద్య ఆరోగ్యశాఖలను తప్పించారు. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దనే ఉంచుకున్నారు. రాజేందర్ను కేవలం శాఖలు లేని మంత్రిగానే కొనసాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బహిష్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ అడుగుల గురించి త్వరలోనే ప్రకటిస్తానని తెలిపిన ఈటల షామిర్పేటలోని తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అక్కడే తన అనుచరులతో సమాలోచనలు […]