జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయ న చేపట్టి కౌలు రైతుల భరోసా యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే షణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలుఅనేకం ఉన్నాయని..ఇ ప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసినవి కావని.. కొందరు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలు పాటిస్తే.. సరిపోతుందని అంటున్నారు. అయితే.. వీటి వ్యవహారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]