అప్ప‌ట్లో ప‌ర‌కాల‌, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్‌

రాజకీయ పార్టీలు, ప్ర‌భుత్వాల‌కు మేధావుల అవ‌స‌రం ముఖ్యం! ఇది గ‌మ‌నించే కొంత‌మందిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజ‌కీయ పార్టీకి, ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ అవుతార‌ని ఎవరూ ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ రాజ‌కీయాల్లో ఎదురైంది. సీఎం చంద్ర‌బాబు.. ఏరికోరి నియ‌మించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్ర‌భుత్వంపై ఎద‌రుదాడికి దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయ‌న‌పై వేటు వేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో […]