బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠ గా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో చివరిగా అమర్దీప్ , పల్లవి ప్రశాంత్ ఇద్దరు మాత్రమే మిగిలారు. దీంతో హౌస్ మేట్స్ అలాగే ఆడియన్స్ అందరిలోనూ ఎవరు విన్ అవుతారా అనే ఉత్కంఠ మొదలైంది. ఫైనల్ గా కౌంట్డౌన్ ఎండ్ అయ్యేసరికి నాగార్జున, పల్లవి ప్రశాంత్ చేతిని గాల్లోకి లేపి యు ఆర్ ద విన్నర్ […]