ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. పేద కుటుంబాలకు పల్లవి ప్రశాంత్ సహాయం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజ‌న్‌లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్‌ ధీప్ రన్నర‌ప్‌గా నిలిచాడు. ఇక హౌస్‌లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ […]