ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. ముఖ్యంగా మతం అడిగిమరీ హిందువులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన అందరికీ నరకం చూపించారు. ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యువడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే.. పాహల్గాం లోయల్లో ఆనంద కేరింతలు కాస్త.. ఆర్తనాదాలుగా మారిపోయాయి. అక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ […]
Tag: Pakistan terrorists
ఆపరేషన్ సింధూర్:పాకిస్తాన్ కు ఎంత నష్టమో తెలుసా 70 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి..!
పహల్గామ్ దాడి తర్వాత మోడీ ప్రభుత్వం ఆపరేషన్స్ సింధూర్ను ప్రవేశపెట్టి పాకిస్తాన్ పై దాడిలు చేసి ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్ పేరుతో.. పాకిస్తాన్ పై ఎదురుదాడిలో సక్సెస్ అందుకుంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పై ప్రయోగించిన నరేంద్ర మోడీ సర్కార్.. 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి కుప్ప కూల్చేశాయి. అర్ధరాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు సోషల్ మీడియాలో పోస్ట్ […]
హాట్ లైన్లో భారత్ – పాక్ మీటింగ్ షురూ.. భారత్ డిమాండ్లు ఇవే..!
కాశ్మీర్లోని పహాల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్ చేపట్టిన.. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు భారీ నష్టాలే చెవి చూసింది పాకిస్తాన్. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే.. భారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య నేడు కీలక చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఇరుదేశాల డీజీఎంఏల మధ్య భేటీ […]
కాల్పులు ఆపమని మేమేం అడుక్కోలేదు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సెన్సేషనల్ కామెంట్స్..
భారత్కు చెందిన పైలెట్ పాక్ కస్టడీలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్.. లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యాడు. మా అధీనంలో ఇండియన్ పైలెట్ ఎవరూ లేడని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ క్లారిటీ ఇచ్చిన షరీఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ ఫేక్ వార్తలేనని క్లారిటీ ఇచ్చాడు. బలుచిస్తాన్లో […]
ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు ఆమరులైన భారత సైనికులు వీళ్ళే..!
తాజాగా ఇండియన్ త్రివిధ దళాలు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా పాకిస్తాన్కు ఇప్పటివరకు మనం చూపించింది కేవలం ట్రైలర్ అని.. మళ్ళీ తోక జాడిస్తే అసలు విశ్వరూపం చూపిస్తామంటూ క్లారిటీ ఇచ్చి.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టామని.. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని.. కొంతమంది ఉగ్రవాదులు అంతమయ్యారంటూ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసిన […]
రాత్రి కాశ్మీర్ పై పాక్ డ్రోన్స్ ఎటాక్.. కేంద్రం కీలక ప్రకటన..!
ఆపరేషన్ సింధుర్ తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆపాలని.. అమెరికా జోక్యం చేసుకొని మరి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. అయితే.. కాల్పులు విరమణను ధ్రువీకరించిన కొంత సేపటికే.. పాక్ దానిని బ్రేక్ చేసి వక్ర బుద్ధి చూపించింది. శనివారం అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. దానికి దిటుగా భారత […]
పాక్ కు సపోర్ట్ గా సల్మాన్ సెన్సేషనల్ పోస్ట్.. బీజేపీ వార్నింగ్ తో క్షణాల్లో డిలీట్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటికే పలు కాంట్రవర్సీలతో సతమతమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలను విపరీతమైన ట్రోల్స్ ని ఎదుర్కొన్న సల్మాన్.. వార్తల్లో తెగ వైరల్ గా మారాడు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో.. సల్మాన్ ఖాన్ పై విరుచుకుపడుతున్నారు జనం. అతనిపై మండిపడుతూ బండ బూతులు తిడుతున్నారు. తాజాగా.. మరోసారి సల్మాన్ తన వక్రబుద్దిని బయట పెట్టాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం […]
ఆపరేషన్ సింధుర్ ఆగేదే లేదు.. POKను మాకు అప్పగించాల్సిందే.. మోడీ
పహల్గాం దాడితో ఇండియాను రెచ్చగొట్టిన పాక్పై ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకార చర్య ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోని 9 ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చేయడంతో.. పాక్ ప్రతిదాడికి దిగింది. భారత సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేయగా.. భారత్ వాటిని సమయస్ఫూర్తితో తిప్పికొట్టింది. గగనతలంలోనే వాటిని మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే భారత్, పాకపై యుద్ధానికి పాల్పడట్.. ఇలా భారత్, పాక్.. నిరంతర దాడుల నేపద్యంలో.. బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా తాజాగా ఈ ఇరు […]
మోడీ ఎమర్జెన్సీ మీటింగ్.. భారత్ ప్లాన్ – B దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలేనా..!
భారత్, పాకిస్తాన్ ఉద్రక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం సర్వాత్ర ఆసక్తి నెలకొల్పుతుంది. ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో ఈ భేటీ జరపడం మరింత హైలెట్. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్.. అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళ అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్ కూడా.. ఈ సమావేశంలో పాల్గొన్నాడు. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద నేపథ్యంలో […]