pooja hegde

ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా.. బుట్ట‌బొమ్మ‌ ఆక్సీమీట‌ర్‌ గురించి ఇలా..!

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కరోనా నుండి కోలుకున్న వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. ఈ తరుణంలో ఆరోగ్యంపై అంద‌రిలో అవ‌గాహ‌న పెరుగుతోంది. ముఖ్యంగా క‌రోనా సోకిన వారిలో ఎక్కువ శాతం ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోతుండ‌డంతో మ‌రణాలు సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ప‌రిశీలించుకుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని […]