అక్టోబర్‌ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్‌..?

భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్‌ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్‌ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్‌ […]