య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌కు బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతోందా…. ఇదే నిద‌ర్శ‌నం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కాకినాడ మేయ‌ర్ ఎంపిక‌లో అదే జిల్లాకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రులు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో పాటు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్టుగానే మేయ‌ర్ పీఠాన్ని కాపుల‌కు ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఈ వ‌ర్గంలో గెలిచిన నలుగురు మ‌హిళ‌లు పోటీప‌డ్డారు. సుంక‌ర ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, సుంక‌ర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వ‌ర‌ల‌క్ష్మి పోటీప‌డ్డారు. వీరి న‌లుగురికి […]