మండుతున్న‌ ఎండలు..రాబోయే మూడు రోజులు మ‌రింత తీవ్రం!

వేస‌వి కాలం మొద‌లైంది. రోజురోజుకు ఎండ‌లు దంచి కొడుతున్నాయి. మార్చి నెల నుంచే ఎండ‌లు ప్రారంభం కాగా.. ఏప్రిల్ నెల వ‌చ్చే సరికి నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. ఇక ఈ ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే తాజా స‌మాచారం రాబోయే మూడు రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ఎండలు మ‌రింత తీవ్రంగా ఉండనున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని […]