భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవడం ఆందోళనను రేకేత్తిస్తున్నది. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 1,29,28,574 కేసులు నమోదుకాగా, ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిలవడం శోచనీయం. యాక్టివ్ కేసులు మళ్లీ […]