దేశ ప్రజలను మళ్లీ కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. ఇక కరోనా దెబ్బకు భయపడిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహీ చావ్లా ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటల్లోనే నివాసం ఉంటోంది. అక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే […]