అమిత్‌షాపై టి-బీజేపీ నేత‌ల గుస్సా!

తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఫోక‌స్ పెట్టింది. అక్క‌డ‌ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించి శ్రేణుల‌కు దిశానిర్దేశం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలోని సీనియ‌ర్ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ట‌. ఆయ‌న వ్యూహాల‌తో త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌ని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వానికి ప్రాధాన్య‌మిచ్చేలా అమిత్ షా నిర్ణ‌యాలు తీసుకుంటుండ‌టంతో.. దిక్కుతోచ‌ని […]