ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్రగ్స్ విషయం పై ఎన్సీబీ విచారణ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసు విషయంలో సుశాంత్ […]