నంద్యాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఇలా మొత్తం యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేశారు. ఈ ఎన్నికను భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ చాలెంజింగ్గా తీసుకున్నారు. తన అన్న గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రతిపాద నను సీఎం చంద్రబాబు ముందుంచారట. అదేంటంటే.. సీఎం కోడలు, […]