ఆంధ్రా, ఒడిసా సరిహద్దు ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమంపై పెద్ద దెబ్బే వేసింది. దాదాపు ఏకపక్షంగా సాగిన కాల్పుల్లో ఆ రోజు 28 మంది తాజా లెక్కల ప్రకారం 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఏపీ సహా దేశ వ్యాప్తంగా అందరూ దృష్టి సారించారు. ఏపీ పోలీసుల ప్రతిభ గొప్పదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ కొనియాడారు కూడా. అయితే, ఇప్పుడు మాత్రం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే, […]