రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒకవేళ ఓడితే ఐదేళ్ల పాటు పవర్లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ నగారా మోగనుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్తగా చేరిన వారితో పాటు.. […]