ఎమ్ఎస్‌ ధోనీ భార్య సాక్షి ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. మ‌న తెలుగోడే!

ఇండియ‌న్ స్టార్ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఆయ‌న‌ సతీమణి సాక్షి సింగ్ నిర్మాత‌లుగా మారిన సంగ‌తి తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్ పై తొలి సినిమాగా లెట్స్ గెట్ మ్యారీడ్ (ఎల్‌జీఎం)ను నిర్మించారు. రమేశ్‌ తమిళ్‌మని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్‌, లవ్‌టుడే ఫేం ఇవానా జంట‌గా న‌టిస్తున్నారు. ఇందులో న‌దియా కీలక పాత్ర‌ను పోషించింది. అత్తాకోడళ్ల మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథ ఇది. జూలై 28న ఈ చిత్రం […]