వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!

ఇంకా రెండేళ్లు ఉండ‌గానే వైసీపీలో టికెట్ల ముస‌లం మొద‌లైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి ప‌ట్టు సాధించాల‌ని చూస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే ఈ ర‌చ్చ ప్రారంభ‌మైంది. కాపు ఉద్య‌మం తీవ్రంగా జ‌రుగుతున్న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వైసీపీ త‌ర‌ఫున‌ పోటీ చేస్తారనే ప్ర‌చారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]