టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏది చేసినా ఒక సంచలనమే అని చెప్పాలి. ఆయన ఖాళీ టైమ్ దొరికితే చాలు ఫ్యామిలీతో సరదాగా గడుపటానికి కేటాయిస్తాడు. ఇక ఈ కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ధోనీ రాంచీలోని తన ఫామ్హౌజ్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫామ్హౌస్లో ఉన్న మూగజీవాలతో తన కూతురితో కలిసి సరదాగా గడిపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో చెక్కర్లు […]