మియాపూర్ కుంభ‌కోణం: బ్రోక‌ర్‌గా మారిన ద‌మ్మున్న మీడియా ఎండీ

తెలంగాణ రాజకీయాల్లో మియాపూర్ భూకుంభ‌కోణం కేసు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను ప‌ల్లెత్తు మాట అనేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు సాహ‌సించ‌ని ప‌రిస్థితి. అయితే ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. మియాపూర్ భూకుంభ‌కోణం ఇష్యూలో టీఆర్ఎస్ నాయ‌కుల పేర్లు ఎప్పుడైతే బ‌య‌ట‌కు వ‌చ్చాయో అది అక్క‌డ నిద్రాణంగా ఉన్న ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద వ‌రంలా మారింది. దీనిని బేస్ చేసుకుని టీఆర్ఎస్‌తో పాటు సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విరుచుకుప‌డుతున్నాయి. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ […]