ఐశ్వర్య లక్ష్మి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు.. `గాడ్సే` మూవీ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత `అమ్ము` మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య లక్ష్మి.. ఇటీవల `మట్టి కుస్తీ` మూవీ తో మరోసారి పలకరించింది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటించాడు. మాస్ మహారాజ్ రవితేజ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ […]