మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!

మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్‌ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్‌ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి. ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి […]

ఎట్టకేలకు కదిలిన ‘ఎవర్‌ గివెన్‌’ భారీ కంటైనర్‌ నౌక ..!!

సూయిజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్‌ నౌక ఎవర్‌ గివెన్ సుమారు ఆరు రోజుల తరువాత ఎట్టకేలకు కదిలింది. ఓడ ముందు భాగం కూరుకుపోయిన చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు ద్వారా తవ్వి, నౌక కింద నీటిని పంప్‌ చేశారు. వీటికి సముద్రపు పోటు కూడా తోడై ఎట్టకేలకు కదిలింది. ప్రస్తుతం దీని ప్రయాణం సాఫీగా సాగుతోందని మారిటైమ్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ ఇంచ్‌ కేప్‌ వెల్లడించింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27 వేల క్యూబిక్‌ […]